SRPT: నడిగూడెం మండలం బృందావనపురం గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కుంభంపాటి సరిత శనివారం ఎన్నిక ఏకగ్రీవమైంది. నడిగూడెం మండలంలో ఏకగ్రీవమైన తొలి సర్పంచ్ స్ధానంగా నిలిచింది. సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన బీఆర్ఎస్, ఇతర అభ్యర్థులు విత్ డ్రా చేసుకోవడంతో ఎన్నిక పూర్తయింది.