WNP: అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తకోట దండుగడ్డ కాలనీలో నిర్వహించిన అమ్మ మాట..అంగన్వాడి బాట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఆటపాటల ద్వారా చిన్నారులకు విద్యను అందించడంతోపాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.