JGL: బాలాజీ కళా ఆర్ట్స్ ముందు జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ప్రమాదంలో మృతి చెందిన ఆలువాల వినోద్ కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించారు.