JGL: వానాకాలానికి సంబంధించిన రైతు భరోసా నిధులు సోమవారం జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 2,48,550 మంది రైతులకు గాను 1,79,820 మంది రైతులకు రూ 120,67,49,510 నిధులు బ్యాంకుల్లో జమ చేయడం జరిగిందన్నారు.