SRPT: వ్యవసాయాన్ని పండుగలా మారుస్తూ,రైతులకు బాసటగా నిలవాలనే సంకల్పంతో,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకాన్నిఅమలు చేస్తున్నదని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేర్కొన్నారు. వ్యవసాయ ప్రాంతమైన సూర్యాపేట జిల్లాలోని చిన్న,సన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోందని అన్నారు. నిధులు జమ అయినట్లు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.