ADB: పంట నష్టం గణాంక ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ, మార్కెఫెడ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల వారిగా పంట నష్టం సర్వే నిర్వహించి నివేదికలు సమర్పించాలని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని తెలియజేశారు.