SRCL: ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇవాళ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తడక బాలకిషన్, ఉపాధ్యక్షులుగా ఎనగందుల దశరథం, గౌడ మల్లేశం, కార్యదర్శిగా దొంత బాలరాజు, కోశాధికారిగా గౌడ కృష్ణహరి, ప్రధాన కార్యదర్శిగా శ్రీరామ్ మనోహర్లను, కార్యవర్గ సభ్యులను సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.