NLG: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈరోజు సాయంత్రం 3 గంటలకు సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఆయనతో పాటు మంత్రులు కోమటిరెడ్డి, వివేక్ వెంకటస్వామి రానున్నారు. ఎంపీ రఘువీర్, ఎమ్మెల్యే జైవీర్ వారికి స్వాగతం పలకనున్నారు. ఖర్గే రాక నేపథ్యంలో బుద్ధవనం అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.