GDWL: గట్టు మండల అభివృద్ధికి నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ పథకంలో 1 కోటి రూపాయల నిధులు మంజూరైన నేపథ్యంలో, అధునాతన భవన నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ తెలిపారు. గురువారం గట్టు మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.