బీహార్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత్-నేపాల్ సరిహద్దు మార్గాలు 72 గంటలు మూసివేశారు. అలాగే, దేశంలో మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరుగుతోంది. తెలంగాణ జూబ్లీహిల్స్తోపాటు జమ్మూకాశ్మీర్లో 2, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, మిజోరం, ఒడిశాలోని ఒక్కో అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది.