WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం చిరుధాన్యాల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పచ్చి పల్లికాయ రూ.4,400, సుక పల్లికాయ రూ.6,200, మక్కలు రూ.2,245గా ధరలు ఉన్నాయి. నేడు మార్కెట్లో చిరుధాన్యాల క్రియ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని మార్కెట్ అధికారులు తెలిపారు.