JN: పాలకుర్తిలో బీజేపీ బుధవారం పండిట్ దీనదయాళ్ ఉపాద్యాయ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమన్ని నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్తకు శిక్షణ అవసరం అన్నారు. ప్రపంచంలో అతి పెద్ద పార్టీ అయిన బీజేపీలో కరుడు గట్టిన కార్యకర్తలు ఉన్నారు అని అన్నారు.