SDPT: గజ్వేల్కు చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీపీ పద్మా నరేందర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రైతు, విద్యార్థి వ్యతిరేక విధానాలు పాటించడం సహించక బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.