HNK: తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం నాయకులు ఆదివారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు జానారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డితో కలిసి హనుమకొండ సంఘం సభ్యులు జానారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం 2000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు.