ASR: జూలై 1న లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందని కొయ్యూరు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు తెలిపారు. మండలంలో ఉన్న మొత్తం 7,522 మంది పెన్షన్ లబ్దిదారులకు రూ. 3,14,65,000 మంజూరైనట్లు తెలిపారు. లబ్ధిదారులందరూ ఇళ్ల వద్దే అందుబాటులో ఉండి సహకరించాలని కోరారు.