KDP: మైదుకూరు మండలంలో వనిపెంటలో జాతీయ రహదారికి సంబంధించి రెవెన్యూ అధికారుల చర్యలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేసినట్లు రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షులు రమణ తెలిపారు. అయితే రెవిన్యూ అధికారులు మాత్రం రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. రెవిన్యూ అధికారుల చర్యల వల్ల రైతులకు ఏమైనా జరిగితే బాధ్యత వారిదేనని తెలిపారు.