MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ సోమవారం రాత్రి మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటమ్మ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. వెంకటమ్మ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.