SRPT: రైతు డిస్కం నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) నేత టి.సాగర్ డిమాండ్ చేశారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ.. సబ్సిడీల ఎత్తివేతతో రైతులు, పేదలకు నష్టం వాటిల్లుతుందన్నారు. వ్యవసాయ ఇన్పుట్ల సరఫరా, కౌలు రైతులకు రుణాలు, కార్మిక చట్టాల రక్షణ మరియు ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు.