SDPT: ఏపీ Dy. CM పవన్ కళ్యాణ్ బుధవారం నిర్వహించిన ప్రెస్మీట్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ ఉద్యమం గురించి చేసిన వ్యాఖ్యలను అక్కన్నపేట మండల అధ్యక్షులు జంగపెల్లి ఐలయ్య తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి దయాదాక్షిణ్యాలతోనో, రాజకీయ ఒప్పందాలతోనో ఏర్పడలేదని, లక్షలాది మంది ప్రజల పోరాటాలు, త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందని అన్నారు.