KMM: మధిర మండల పరిధిలోని దేశాన్ని పాలెం గ్రామంలో గల శ్రీ కోదండరామ స్వామి వారి దేవాలయంలోని హుండీని శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేయడం జరిగింది. దీంతో శనివారం ఉదయం ఆలయానికి వచ్చిన దేవాలయ నిర్వాహకులు విషయం తెలుసుకొని మధిర పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు.