NZB: పోలీస్ కమీషనర్ సాయిచైతన్యను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చూడాలని, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.