NZB: ముప్కాల్ మండలం వేంపల్లిలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో తపాల శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ సేవలపై అవగాహన కల్పించారు. జీవిత బీమా, పొదుపు, ఇన్సూరెన్సులు, తదితర సేవలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సరికెల సాగర్, గ్రామపంచాయతీ కారోబార్ సుంకరి కిషోర్ పాల్గొన్నారు.