WGL: వర్ధన్నపేటలో ఆదివారం సీఐటీయూ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా సీఐటీయూ అధ్యక్షులు మొహమ్మద్ బషీర్ పాల్గొని కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాన్నారు. కార్మిక వర్గాన్ని బలిచ్చే విధంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.