NRPT: హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని శనివారం ఆయన నివాసంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులపై చర్చించినట్లు చెప్పారు. ఆయన వెంట మాజీ మార్కెట్ వైస్ ఛైర్మన్ అనిల్ గాయత్రి, నాయకులు ఉన్నారు.