రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను, జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, 163BNSS అమలులో ఉంటుందని తెలిపారు. జిల్లాలోని 16 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రాల వద్ద సిబ్బందికి పలు సూచనలు చేశారు.