KNR: శంకరపట్నం మండలంలోని మోడల్ స్కూల్/కాలేజీలో గంటల ప్రాతిపదికన బోధించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రభాకర్ తెలిపారు. పీజీటీ తెలుగు, ఇంగ్లీష్, ఎకనామిక్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. పీజీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని,ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.