SDPT: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, కొత్త ఏడు ఆశయాల సాకారం, సుఖసంతోషాలను ఇవ్వాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు పండి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ప్రార్థించారు.