PDPL: రామగుండం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ శ్రీహర్ష శనివారం సుడిగాలి పర్యటన చేశారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్, పశు వైద్య శాఖ అధికారి కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుందనపల్లిలోని కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాల వంటగదిని పరిశీలించారు. లింగాపూర్లో జరుగుతున్న R&B రోడ్డు, పైప్లైన్ పనులను పరిశీలించారు.