NLG: దేవరకొండలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో “యుద్దాన్ని ఆపండి ప్రపంచం శాంతిని కాపాడండి” అంటూ బుధవారం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పూజారి సురభి కృష్ణమూర్తి, మొహమ్మద్ అబ్దుల్ జబ్బార్, పాస్టర్ ప్రవీణ్లు వారి వారి మతానుసారంగా ప్రపంచం శాంతిని కోరుతూ ప్రార్ధనలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం వల్ల ప్రపంచ శాంతికి భంగం కలుగుతుందన్నారు.