SRCL: ఆటో డ్రైవర్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎల్లారెడ్డి పేట మండలం అడవి పదిర గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాంపల్లి సతీష్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య యత్రం చేసుకోగా మంగళవారం కేటీఆర్ పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నారని అన్నారు.