MNCL: కన్నెపల్లి మండలం నుంచి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే ఆత్మీయ సమ్మేళనంకు మండల కాంగ్రెస్ నాయకులు భారీగా శుక్రవారం తరలివెళ్లారు. వారు మాట్లాడుతూ.. ఎల్బీ స్టేడియంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్య అతిధిగా AICC అధ్యక్షులు ఖర్గే హాజరవుతారని పేర్కొన్నారు.