PDPL: ధర్మారం మండలం నంది మేడారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ ఎస్ఎస్సీ విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం వసంత, ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో, ప్రణాళిక ప్రకారం చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలతో వారికి గల అనుభవాలను పంచుకున్నారు