NZB: రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి మాతృమూర్తి పరమపదించిన విషయం తెలిసిందే.. మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భూపతిరెడ్డి క్యాంపు కార్యాలయానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్తో కలిసి వెళ్లి వారిని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భూపతిరెడ్డి గారి మాతృమూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు.