WGL: వరంగల్ జిల్లా వెజిటేబుల్ సప్లయర్స్ నాయకులు ఈరోజు నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కామన్ డైట్ మెనూలో ఉన్న వెజిటేబుల్ సప్లై విషయంలో జిల్లా వ్యాప్తంగా కావాల్సిన వెసులుబాటుపై విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల నవీన్, ప్రసాద్, వేణు పాల్గొన్నారు.