KMR: గాంధారి మండలం లోని పెట్ సంగెం గ్రామంలోని ZPHS పాఠశాల క్రీడా మైదానంలో నేడు ఎస్జీఫ్ పాఠశాల విదార్థులకు వాలీబాల్ పోటీల ఎంపిక నిర్వహించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. గాంధారి,ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపెట్ మండలాలకు చెందిన అండర్ 14 &17 బాలా బాలికలకు జిల్లాస్థాయికి వెళ్లేందుకు ఈ ఎంపికలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.