JGL: డిప్యూటీ DMHOగా పదోన్నతి పొందిన జైపాల్ రెడ్డి మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ డాక్టర్ వాహిని, సిబ్బంది ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. రోగులకు అందుతున్న సేవలు, ల్యాబ్, ఫార్మసీలను పరిశీలించి, ఆరోగ్య సూచికలను సమీక్షించారు. ఏఎన్ఎం లచ్చమ్మపై అందిన ఫిర్యాదుపై విచారణ కూడా నిర్వహించారు.