NLG: అసమానతలు లేని సమాజం కొరకు అక్షర యుద్ధం చేసిన మహాకవి గుర్రం జాషువా అని ప్రముఖ కవి, రచయిత సాగర్ల సత్తయ్య అన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలో MVN ట్రస్టు భవన్లో గుర్రం జాషువా 130వ జయంతి సందర్భంగా, సాహిత్యం సామాజిక న్యాయం అనే అంశంపై KVPS ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.