WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.6,900 పలికింది. 341 రకం మిర్చి క్వింటాకు రూ.16,300 ధర పలకగా… వండర్ హాట్(WH) మిర్చి రూ.16,300 పలికింది. తేజ మిర్చి ధర రూ.14,100 కి చేరింది. మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి.