MHBD: కేసముద్రం మున్సిపాలిటీ చెందిన బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోలేపాక నాగరాజు తండ్రి, పోలేపాక ఎల్లయ్య శనివారం అనారోగ్యానికి గురై మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత-వెంకన్న, వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ-నాగేశ్వరరావు మృతుడి నివాసానికి వెళ్లి ఎల్లయ్య పార్దివ దేహానికి పూలమాల చేసి నివాళులర్పించారు.