MBNR: ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేరిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం హన్వాడ మండలం ఇహీంబాద్ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజమైన అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు.