BHNG: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నిత్య ఖజానాకు సోమవారం రూ.15,91,822 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో రవి నాయక్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్తో రూ.75,700, బ్రేక్ దర్శనాలతో రూ.1,17,600, VIP దర్శనాలతో రూ.2,10,000, ప్రసాద విక్రయాలతో రూ.7,11,420, కార్ పార్కింగ్తో రూ.2,14,500, వ్రతాలతో రూ.77,000, యాదరుషి నిలయం రూ.59,419, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.