ADB: సమిష్టి కృషితోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ బీజేపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో MP నగేశ్ తో సమావేశమై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరారు.