PDPL: DCC కార్యవర్గాన్ని TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ కమిటీలో ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లికి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డిని జనరల్ సెక్రటరీగా నియమించారు. తిరుపతి రెడ్డి 2024 నుంచి పార్టీ మండల అధ్యక్షుడిగా, విధేయతతో పనిచేస్తున్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.