ఆదిలాబాద్: అంంబేద్కర్ పట్ల పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్కు వినతిపత్రం అందజేశారు. అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.