MBNR: దేవి నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న అమ్మవారి ఊరేగింపు వేడుకలకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ శనివారం రాత్రి హాజరయ్యారు. మహబూబ్నగర్ పట్టణంలోని ఖలీల్ చౌక్ శేషాద్రి నగర్ తదితర ప్రాంతాలలో జరిగిన ఊరేగింపు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలన్నారు