RR: ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ కోర్సులకు ఈనెల 30న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ విద్యాసాగర్ తెలిపారు. NRI కోటాలో బీఎస్సీ(ఆనర్స్), అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్)కోర్సులలో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.
Tags :