SDPT: దుబ్బాక పురపాలికలోని ధర్మాజీపేట ఏడవ వార్డుకు చెందిన దివిటి సరస్వతి (53) అనే మహిళ గతంలో భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటుంది. ఆమె కుమార్తెకు వివాహం చేసిన తర్వాత కుమార్తె కూడా అనారోగ్యంతో మరణించింది. దీంతో గత కొంతకాలంగా కూలి పని చేస్తూ ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. ఒంటరిగా జీవనం కొనసాగించలేక పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకుంది.