కడప: బద్వేల్ నియోజకవర్గంలోని పలు మండలాలలో ప్రభుత్వ భూములను జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సోమవారం పరిశీలించారు. కలసపాడు, కాశి నాయనబి. కోడూరు, పోరుమామిళ్ల, బద్వేలు మండలంలో ఆర్డీవో చంద్రమోహన్తో కలిసి స్థలాల వివరాలపై చర్చించారు. కార్యక్రమంలో అన్ని మండలాల ఎమ్మార్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.