NRPT: మక్తల్ పట్టణంలో ఆలంపల్లి రంగనాథ్ అనే వ్యక్తికి చెందిన కిరాణా షాపులో నిల్వ ఉంచిన రూ.31,470 వేలు విలువ గల అంబర్ జర్ధ గుట్కా ప్యాకెట్లను గురువారం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు దాడులు నిర్వహించి, నిందితుడిని పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు.