KMR: రైతులకు ఎరువుల పంపిణీ సక్రమంగా చేపట్టాలని కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం గాంధారి మండల కేంద్రంలోని ఉన్నటువంటి సొసైటీ ఫర్టిలైజర్ దుకాణాలలో నిల్వ ఉన్నటువంటి ఎరువుల వివరాలను పంపిణీ వివరాలను పరిశీలించారు. అనంతరం స్టాఫ్ రిజిస్టర్ను కూడా పరిశీలించి తగు సూచనలు సలహాలు తెలియజేశారు.